Monday, 21 December 2020

చలి పులి: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. జనం గజ గజ.. మోమిన్‌పేట్‌లో 5 డిగ్రీలు..

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం చలికి వణుకుతున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి పంజా విసిరింది. ఉదయం 8 గంటల వరకు గ్రామాలను మంచుతెర కమ్మేస్తుంది. దీంతో జనం ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తేమతో కూడిన శీతలగాలులు వీయడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WDHKjP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour