తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం చలికి వణుకుతున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి పంజా విసిరింది. ఉదయం 8 గంటల వరకు గ్రామాలను మంచుతెర కమ్మేస్తుంది. దీంతో జనం ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తేమతో కూడిన శీతలగాలులు వీయడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WDHKjP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment