Tuesday, 8 December 2020

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించండి: ఏలూరు వింత వ్యాధిపై జగన్ కు చంద్రబాబు లేఖ

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఏలూరులో అంతుచిక్కని వ్యాధి పై లేఖ రాశారు. ఏలూరులో పరిస్థితి దారుణంగా ఉందని జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం ఐదు రోజుల్లోనే ఆరేడు వందల మంది ఆస్పత్రి పాలు కావడం విషాదమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37Q1RAv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour