Tuesday, 8 December 2020

కేంద్రానికి సవాల్‌గా మారిన కరోనా వ్యాక్సిన్‌- అనుమతి, ధర, పంపిణీపై మల్లగుల్లాలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌ 25న మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ జయంతి సందర్భంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో అత్యవసర పరిస్దితుల్లో వ్యాక్సిన్‌ వాడకానికి తమకు అనుమతి ఇవ్వాలని మూడు సంస్ధలు కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qETv7b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour