Tuesday, 8 December 2020

ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ: ఇప్పటికే ఆలస్యం..మీకు నా మద్దతు: బెస్ట్ విషెస్

హైదరాబాద్: ఇన్నాళ్లూ ఉప్పు-నిప్పులా ఉంటూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆ విషయంలో ఒక్కటయ్యారు. తాను ప్రధానితో ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. నరేంద్ర మోడీకి లేఖ రాసి.. మరీ శభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టబోతోన్నందుకు కేసీఆర్ తన విషెస్‌ను తెలియజేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ప్రధానికి లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gqCdWZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour