గుజరాత్లోని అహ్మదాబాద్కి చెందిన ఫార్మా సంస్థ జైదుస్ క్యాడిలా అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డి మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ప్రయోగాల కోసం ఆ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. మొత్తం 30వేల మందిపై మూడో దశ ప్రయోగాలను చేపట్టనుంది. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mJclal
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment