Thursday, 24 December 2020

షాకింగ్ : బ్రిటన్ నుంచి తెలంగాణ వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్...

బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఈ ఏడుగురు క్వారెంటైన్‌లో ఉన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1200 మంది ప్రయాణికుల్లో 846 మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించారు. ఇందులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. వారి శాంపిల్స్‌ను సెంటర్ ఫర్ సెల్యులర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mN2Kzf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour