Thursday, 24 December 2020

టీఆర్పీ స్కామ్... బార్క్ మాజీ సీఈవో దాస్‌గుప్తాను అరెస్ట్ చేసిన ముంబై పోలీస్...

పలు టీవీ చానెళ్ల టీఆర్పీ కుంభకోణానికి సంబంధించిన కేసులో బార్క్(బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం(డిసెంబర్ 24) పుణేలో అరెస్ట్ చేశారు. దాస్‌గుప్తాను శుక్రవారం ముంబై కోర్టులో ప్రవేశపెడుతామని అరెస్ట్ అనంతరం మీడియాతో వెల్లడించారు. దాస్‌గుప్తా అరెస్టుతో టీఆర్పీ స్కామ్‌లో ఇప్పటివరకూ మొత్తం 15 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o0KtQx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour