Friday, 4 December 2020

కరోనాను సమర్దంగా అడ్డుకున్నాం- చంద్రబాబు హైద్రాబాద్లో దాక్కున్నారు- ఏపీ సర్కార్‌

ఏపీలో కరోనా నియంత్రణపై ఇవాళ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సభలో ఏకరువు పెట్టారు. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా పరీక్షల నిర్వహణతో పాటు ఎక్కడికక్కడ వైరస్‌ను అడ్డుకున్న తీరును సభ దృష్టికి తెచ్చారు. భారీగా నిర్వహించిన పరీక్షల వల్ల రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gd8O2s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour