Friday, 4 December 2020

1 కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి ఫస్ట్: వారికి తర్వాత పోలీసు, భద్రతా బలగాలకు వ్యాక్సిన్

కరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ రావడంతో ఎవరికీ తొలుత ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేయగా.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ/ ప్రైవేట్ విభాగాల్లోని వైద్యారోగ్య సిబ్బందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g93Zal
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour