Friday, 4 December 2020

గ్రేటర్‌లో వైసీపీ ఓట్లు ఎవరికి పడినట్టు: రఘునందన్ వ్యాఖ్యల ఎఫెక్ట్?: గులాబీకే గంపగుత్తగా?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెనుకంజ వేస్తోంది. రెండో స్థానానికి పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఇదివరకటి ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ సారి కమలనాథుల ఓట్ల శాతం భారీగా పెరిగినప్పటికీ.. మేయర్ పీఠాన్ని అదిష్ఠించాలనే కోరిక.. కోరికగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లలో అద్భుతమైన ఆధిపత్యాన్ని కనపరిచిన బీజేపీ.. అసలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g9gVge
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour