Wednesday, 2 December 2020

ఏపీ అసెంబ్లీలో కరోనా- ఎమ్మెల్యే కారుమూరికి పాజిటివ్‌- చీరలు తీసుకున్న వారిలో భయం..

ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. వైసీపీకి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mwUVOD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour