Wednesday, 2 December 2020

గుడ్డోడా.. చెప్పుతో కొడతామంటారా ... మంత్రులను రౌడీలంటారా .. మండలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో నిన్నటి సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది . ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్సీలు , వైసీపీ మంత్రుల మధ్య డిష్యూం డిష్యూం కొనసాగుతుంది . శాసన మండలిలో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై మంత్రులు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు . మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fXgoOo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour