Wednesday, 2 December 2020

అసెంబ్లీలో పోలవరం చర్చ- టీడీపీ కుట్ర విఫలం- పూర్తిచేసి చూపిస్తామన్న మంత్రి అనిల్‌

పోలవరం ప్రాజెక్టును మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంఖుస్ధాపన చేశారని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని మంత్రి అనిల్‌ తెలిపారు. దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది వైఎస్సేనని ఆయన గుర్తుచేశారు. వైఎస్‌ హయాంలో నిర్మించిన పోలవరం కుడి కాలువపై రెగ్యులేటర్‌ పెట్టి పట్టిసీమ నిర్మించామని టీడీపీ గొప్పలు చెప్పుకుందని అనిల్‌ విమర్శించారు. 2018లోనే కుడి,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2I07XFz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour