దేశ రాజధాని ఢిల్లీ భూమి కంపించింది. శుక్రవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. నాంగ్లొలి ప్రాంతంలో ఉదయం 5.02 గంటలకు భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాంగ్లొలితోపాటు ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైందని జాతీయ సిస్మాలజీ కేంద్రం అధికారులు చెప్పారు. వన్ ఇండియా స్పెషల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nShJJt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment