Wednesday, 16 December 2020

చంద్రుడి శిలలను మోసుకొచ్చిన చైనా స్పేస్‌క్రాఫ్ట్: భూమిపై ల్యాండ్: ఇక చైనా టార్గెట్ అదే

బీజింగ్: చైనా మరో ఘనతను సాధించింది. చంద్రుడిపై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అక్కడి మట్టి, రాళ్లు, ఇతర ఖనిజ పదార్థాలను సేకరించింది. జాబిల్లిపై ప్రయోగాలను చేపట్టడానికి ఉద్దేశించిన స్పేస్‌క్రాఫ్ట్..భూమికి తిరిగొచ్చింది. చైనా ప్రయోగించిన మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్ చాంగ్ఈ-5 చందమామ ఉపరితలంపై నుంచి భూమికి చేరినట్లు చైనా ప్రకటించింది. మంగోలియాలో ల్యాండ్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mt3Ob8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour