Wednesday, 16 December 2020

కదిలిస్తే కన్నీటి సుడిగుండాలే.. పుట్టెడు దు:ఖంలోనూ రైతు ఆందోళనల్లో వితంతువులు,తల్లులు...

అది ఢిల్లీ-హర్యానా బోర్డర్ టిక్రీ... భారతీయ కిసాన్ యూనియన్(ఉగ్రహన్) అక్కడొక ప్రత్యేక నిరసన స్టేజ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ నిరసన తెలియజేస్తున్న చాలామంది మహిళలు రైతులైన తమ భర్తలను కోల్పోయిన వితంతువులు,కొడుకులను కోల్పోయిన తల్లులు. చేతుల్లో తమవాళ్ల ఫోటోలను పట్టుకుని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారు నినదిస్తున్నారు. వాళ్లలో ఎవరినీ కదిలించినా మనసును కన్నీటి సుడిగుండాలే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34kRVOk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour