Wednesday, 16 December 2020

దారుణం... లొంగకపోవడంతో హత్య.. ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ కిరాతకం...

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పాతబస్తీకి చెందిన ఓ మహిళను ఓ ఆటో డ్రైవర్ దారుణంగా హతమార్చాడు. ఆటోలో ఎక్కిన మహిళను ఆమె చెప్పిన వైపు తీసుకెళ్లకుండా దారి మళ్లించాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో తలలో స్కూడ్రైవర్‌తో పొడిచి, బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం సమీపంలోని చెరువులో రక్తపు మరకలను కడుక్కొని అక్కడినుంచి పరారయ్యాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qYdVZ4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour