ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా శీతాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్లో జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/388nNqq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment