Monday, 14 December 2020

పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు- ఈసారి జనవరిలోనే బడ్జెట్‌ భేటీ

ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా శీతాకాలం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో కాలుష్యం కారణంగా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌లో జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/388nNqq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour