Monday, 14 December 2020

కరోనా బారిన పడ్డ తెలంగాణ మంత్రి: హోమ్ ఐసొలేషన్: ఫోన్లు చేయొద్దు..ఎవరూ కలవొద్దు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖ పడుతోన్న వేళ.. కొందరు ప్రముఖులు వాటి బారిన పడుతూనే ఉన్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు శాసన సభ, లోక్‌సభ సభ్యులు కరోనా బారిన పడి కోలుకున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాజాగా- టీఆర్ఎస్ నేత, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37gcBJk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour