Monday, 14 December 2020

హత్యా.. ఆత్మహత్యా... వివాహిత అనుమానాస్పద మృతి... కొట్టి చంపేశారన్న ఆరోపణలు...

కాకినాడలో దారుణం జరిగింది. స్థానిక పల్లంరాజు నగర్‌లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతుండగా... తమ బిడ్డను కొట్టి చంపేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. అదనపు కట్నం వేధింపులతో తమ బిడ్డను బలితీసుకున్నారని ఆరోపిస్తోంది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం బోరున విలపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37jfgBQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour