కాకినాడలో దారుణం జరిగింది. స్థానిక పల్లంరాజు నగర్లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త చెబుతుండగా... తమ బిడ్డను కొట్టి చంపేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. అదనపు కట్నం వేధింపులతో తమ బిడ్డను బలితీసుకున్నారని ఆరోపిస్తోంది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ కుటుంబం బోరున విలపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37jfgBQ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment