Wednesday, 16 December 2020

14 సంవత్సరాల పాటు సీఎం: కేడర్‌కు క్రిమినల్ సలహాలు: ఇదేనా అనుభవం: విజయసాయి రెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ఘాటు విమర్శలను సంధించారు. పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ చంద్రబాబు.. జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ కేడర్‌కు సూచించడాన్ని తప్పు పట్టారు. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నాయకుడు పార్టీ కార్యకర్తలకు.. మంచిని సూచిస్తుంటారని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gVzIMD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour