Thursday, 10 December 2020

ఏలూరు వింతవ్యాధి ఫలితం- కేంద్రం కీలక ఆదేశం- ఆ వివరాలు బయటపెట్టొద్దని

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కారణంగా దాదాపు 600 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకోగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నిన్న కూడా 17 మంది వింతవ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో మరో 64 మంది కోలుకుని ఇంటిబాట పట్టారు. మరోవైపు ఈ వ్యాధికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ncXFkI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour