Thursday, 10 December 2020

ఏలూరు వింతవ్యాధి కారణాలు తేల్చేందుకు హైపవర్‌ కమిటీ- సీఎస్‌ నేతృత్వంలో 21 మందితో

ఏలూరులో వింతవ్యాధి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వ్యాధి బయటపడి వారం రోజులు కావస్తున్నా ఇంకా బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు. దీంతో అంతు చిక్కని వ్యాధి కారణాలను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓ హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్‌ నేతృత్వంలో 21 మందతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ వింతవ్యాధికి గల కారణాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/373rjDo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour