Thursday, 10 December 2020

రాత్రంతా లాకప్‌లో కొత్త జంట.. 'లవ్ జిహాద్' ఆరోపణలతో పోలీసుల టార్చర్.. చివరకు తేలిందేంటంటే...

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 'లవ్ జిహాద్' పేరుతో ఓ జంటను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అలా పెళ్లి జరిగిందో లేదో వెంటనే అక్కడికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరుడిని లాకప్‌లో పెట్టి బెల్ట్‌తో చితకబాదారు. చివరకు ఆ జంట ఇద్దరు ముస్లింలే అని తేలడంతో ముక్కున వేలేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు ఇచ్చిన తప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gHXJ9F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour