Saturday, 5 December 2020

వ్యవసాయ బిల్లులపై టీడీపీ యూటర్న్‌- కేంద్రం సవరణలు చేయాలన్న సోమిరెడ్డి

కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై పంజాబ్‌, హర్యానా, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో అన్నదాతలు నిరసనలకు దిగుతున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఈ నెల 8న భారత్‌ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దీంతో రైతుల నిరసనల సెగ ఇప్పుడు అన్ని పార్టీలనూ తాకుతోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన టీడీపీ ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JPmGnc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour