Saturday, 5 December 2020

Sabarimala: కేరళ ప్రభుత్వం ఓకే అన్నా, అయ్యప్ప భక్తులకు అదే సమస్య, వీకెండ్ లో బురేవి ఎఫెక్ట్, అందరికీ!

శబరిమల/కొచ్చి/ పంపా: హిందువులు, శివుడి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినా బురేవి తుపాను దెబ్బతో శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు వీకెండ్ లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే బురేవి తుపాను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JUlL5a
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour