Saturday, 5 December 2020

మోడీతో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మంతనాలు..రైతులతో చర్చల వేళ డిస్కషన్స్...

వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, పంటకు కనీస మద్దతు ధర కోసం అన్నదాతల నిరసన కొనసాగుతోంది. రైతుల ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగడంతో యావత్ ప్రపంచం వారి దృష్టి పడింది. రైతుల డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలు చర్చ జరిగాయి. అయితే హామీలపై స్పష్టత లేకపోవడంతో రైతుల అజిటేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కాసేపటి క్రితం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37G8EMS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour