Thursday, 31 December 2020

న్యూ ఇయర్ విషాదం: మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్‌ను ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజు అతివేగంగా బైక్‌పై వెళ్తూ మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టాడు. బలంగా ఢీకొనడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pEZAiN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour