Thursday, 31 December 2020

బలగాల ఉపసంహరింపు: 9వ రౌండ్ కమాండర్ లెవల్ భేటీపై చైనా ఏమందంటే?

బీజింగ్: ఓ వైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటోంది చైనా. తాజాగా, చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ సైనికాధికారి టాన్ కెఫీ మాట్లాడుతూ.. తూర్పు లడఖ్ ప్రాంతం నుంచి ఇరు పక్షాల భద్రతా బలగాలను ఉపసహరించుకునేందుకు భారత్‌తో చర్చల కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటికే భారత్, చైనాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o3xYDv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour