Thursday, 31 December 2020

భారత్‌లో తొలిసారి: అహ్మదాబాద్ పార్కులో ప్రత్యక్షమైన ‘మిస్టీరియస్ మోనోలిత్’

అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మిస్టీరియస్ మోనోలిత్(ఏకశిల) భారతదేశంలో తొలిసారిగా దర్శనమిచ్చింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని పబ్లిక్ పార్కులో అరడగులు పొడవున్న లోహంతో కూడిన ఏకశిల రాత్రి రాత్రే ప్రత్యక్షమైంది. ఈ శిల భూమిలో పాతిపెట్టినట్లు ఉంది కానీ, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై పార్కు తోటమాలి ఆశారామ్ స్పందిస్తూ.. ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aUGkd2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour