Thursday, 3 December 2020

నేడు మోదీ అఖిలపక్ష సమావేశం... కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వెలువడే ఛాన్స్..?

దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని మోదీ శుక్రవారం(డిసెంబర్ 4) వర్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు ప్రహ్లాద్ జోషి,అర్జున్ రామ్ మేఘవాల్,వి.మురళీధరన్ ఇప్పటికే అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో దీనిపై మాట్లాడారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37ChH1g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour