Thursday, 3 December 2020

ఆనాటి ఎమర్జెన్సీపై సుప్రీంలో 94ఏళ్ల వృద్దురాలి పిటిషన్... రూ.25కోట్లు పరిహారం ఇప్పించాలని...

1975లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ 94 ఏళ్ల ఓ వితంతువు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు,ఎమర్జెన్సీని అమలుచేసిన అధికారుల నుంచి పరిహారంగా తనకు రూ.25 కోట్లు ఇప్పించాలని పిటిషన్‌లో కోరింది. పిటిషనర్ తరుపున న్యాయవాదులు డా.నీలా గోఖలే,డా.అనన్య ఘోష్ ఈ పిటిషన్‌ను సుప్రీం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33Hkvcl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour