Thursday, 3 December 2020

ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పునర్వవస్థీకరణ -కొత్తగా రెండు కీలక పోస్టుల సృష్టికి కేంద్రం అనుమతి

ఇండియన్ ఆర్మీకి సంబంధించి మరో కీలక నిర్ణయానికి మోదీ సర్కార్ అనుమతించింది. గతేడాది కొత్తగా త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ -సీడీఎస్) పోస్టును సృష్టించి, ఆ స్థానాన్ని బిపిన్ రావత్ కు కట్టబెట్టిన కేంద్రం.. తాజాగా అత్యున్నత స్థాయిలో మరో రెండు కొత్త పదవులను క్రియేట్ చేసేందుకు గురువారం అనుమతినిచ్చింది. ఆర్మీ ప్రధాన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qrElSL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour