బెంగళూరు: కర్ణాటక పోలీస్ శాఖలో కలకలం చెలరేగింది. సీఐడీ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తోన్న లక్ష్మి అనే మహిళా అధికారిణి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన స్నేహితురాలి ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె కనిపించారు. ఈ ఘటన కర్ణాటక పోలీస్ శాఖలో ప్రకంపలను పుట్టించింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కుటుంబ కలహాల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oW5xrl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment