Wednesday, 16 December 2020

సీఐడీ డీఎస్పీ అనుమానాస్పద మృతి: ముందురోజు రాత్రి ఫ్రెండ్ ఇంట్లో మందు పార్టీ: భర్త హైదరాబాద్‌లో

బెంగళూరు: కర్ణాటక పోలీస్ శాఖలో కలకలం చెలరేగింది. సీఐడీ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తోన్న లక్ష్మి అనే మహిళా అధికారిణి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన స్నేహితురాలి ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె కనిపించారు. ఈ ఘటన కర్ణాటక పోలీస్ శాఖలో ప్రకంపలను పుట్టించింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కుటుంబ కలహాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oW5xrl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour