Wednesday, 16 December 2020

సీబీఐ విశ్వసనీయత తగ్గుతుందా ? .. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై మద్రాస్ హైకోర్టు ప్రశ్నల వర్షం

దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ కేసుల్లో నేరారోపణ తక్కువగా ఉందని, అనేక కేసులలో శిక్ష రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను కోల్పోతున్నట్లుగా కనిపిస్తోందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు సిబిఐ పనితీరును పరిశీలించేటప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3afHbop
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour