Wednesday, 16 December 2020

జమిలికి స్కెచ్ రెడీ చేస్తున్న చంద్రబాబు- తిరుపతితోనే మొదలు- శ్రేణులకు సంకేతం

గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం నుంచి బయటపడేందుకు ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దీని కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మెజారిటీ, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వం మీద భారీస్ధాయిలో పోరాటం చేసే పరిస్ధితి లేదు. విపక్ష పార్టీగా టీడీపీకి ఉన్న పరిమితులే ఇందుకు కారణం. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ajxULZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour