Tuesday, 22 December 2020

కొనసాగుతోన్న కశ్మీర్ డీడీసీ ఎన్నికల కౌంటింగ్.. ఖాతా తెరచిన గుప్కర్ అలయన్స్, జమ్ములో బీజేపీ లీడ్

జమ్ముకశ్మీర్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రియాసి జిల్లా తురొ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, జేకేఏపీ అభ్యర్థి అజాజ్ అహ్మద్ ఖాన్ ట్రయల్‌లో ఉన్నారు. ఇక్కడ ఎన్సీ మహ్మద్ ఆష్రఫ్ ఉన్నారు. అజాజ్ సోదరుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ మహోర్‌లో లీడ్‌లో ఉన్నారు. చాసానా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గులా బానో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J9WfIU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour