Tuesday, 22 December 2020

New Coronavirus strain: భారత్‌లో అప్పుడే ఎంట్రీ? బ్రిటన్ నుంచి వచ్చిన అయిదుమందిలో లక్షణాలు

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. భారత్‌లో అడుగు పెట్టందా? యూకేలో వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఈ కొత్త మహమ్మారి మనదేశం వరకూ పాకిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. బ్రిటన్ నుంచి దేశ రాజధానిలో దిగిన అయిదుమంది ప్రయాణికులు, విమాన సిబ్బందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3riMTvJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour