Tuesday, 22 December 2020

దేశంలో మతపరమైన వివక్ష ఎవరిపైనా లేదు : అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మోడీ కీలక వ్యాఖ్యలు

దేశంలో ఎవరిపైనా మతపరమైన వివక్ష లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు . అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మినీ ఇండియా అని , ఈ యూనివర్సిటీ దేశానికే ఆదర్శం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మతంతో సంబంధం లేకుండా, వారి రాజ్యాంగ హక్కులు మరియు వారి భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వగల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Jh23R6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour