Thursday, 24 December 2020

టీపీసీసీ అధ్యక్షుడి పేరు వెల్లడించే వేళ..రైతు దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన ఈ మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకించి- ఉత్తరాది రాష్ట్రాల రైతులు దేశ రాజధానిని ముట్టడించారు. ప్రతికూల వాతావరణం, చలిగాలులనూ లెక్క చేయట్లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aGBekC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour