తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. బడే చొక్కా రావు ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం సంచరిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేశించినట్టు భావిస్తున్న పోలీసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానితుల ఫోటో లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటవీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Gll9W
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment