Thursday, 24 December 2020

రైతుల కోసం రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ పాదయాత్ర .. ప్రియాంకా గాంధీ అరెస్ట్ ..భగ్గుమన్న కాంగ్రెస్

రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు కోట్ల సంతకాలను సేకరించి ఓ మెమోరాండం ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరింది. ఇదే సమయంలో ప్రియాంక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M4C2FE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour