Friday, 4 December 2020

కరోనా వ్యాక్సిన్ డోసుల అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ .. వెల్లడించిన నివేదిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ప్రాణాలు తీసిన కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి దేశాలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీలో యూఎస్, ఇండియా, రష్యా తదితర దేశాలు పోటీపడుతున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభణ కట్టడి చేయడం కోసం వ్యాక్సిన్ డోసులను సొంతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JLezZ0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour