Thursday, 31 December 2020

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: ఆ ఉత్తర్వులు ఈ ఏడాది పొడవునా అమలు: నోటిఫికేషన్?

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రొటోకాల్, కోవిడ్ మార్గదర్శకాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన కరోనా వైరస్ ప్రొటోకాల్, కోవిడ్ మార్గదర్శకాలను ఈ ఏడాది పొడవునా అమలు చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకూ కోవిడ్ ప్రొటోకాల్, కరోనా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rHRpnN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour