తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు. తాను బీజేపీలోకి వెళ్లినప్పటికి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38SeLhW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment