Thursday, 31 December 2020

కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచం- కరోనా భయాలు, ఆంక్షలు, కర్ఫూల మధ్య వేడుకలు

శతాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని ఉత్పాతంతో కుదేలైన ప్రపంచ దేశాలు భారమైన హృదయంతో 2020కు వీడ్కోలు పలికి 2021ని ఆహ్వానించాయి. ఈ ఏడాదైనా తమకు కష్టాలు తొలగిపోయి శుభాలు కలగాలని ఆశిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కొత్త ఏడాది ఆరంభ వేళ కూడా కరోనా మహమ్మారి భయాలు వీడకపోవడంతో వీటి మధ్యే వేడుకలు జరుపుకోవాల్సిన దుస్ధితి దాపురించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WX4XxA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour