Wednesday, 16 December 2020

భారత్ లో గణనీయంగా తగ్గుతున్న కరోనా కేసులు: తాజాగా 25 వేల దిగువకు కొత్త కేసులు

భారతదేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 24,021 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పుడు 99,56,557 కు చేరుకుంది. తాజాగా పెరుగుతున్న కేసులను బట్టి మరో రెండు రోజుల్లో కోటి దాటే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34o8GIG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour