Thursday, 24 December 2020

అప్పులాంధ్రప్రదేశ్‌- పరిమితికి మించి చేబదుళ్లు- భయపెడుతున్న ఆర్బీఐ రిపోర్ట్‌

గత ప్రభుత్వాల అప్పుల భారాన్ని మోసుకుంటూ అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు తాను కూడా వారికి ఏమాత్రం తీసిపోనని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో అమలు చేస్తున్నసంక్షేమ పథకాలకు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి ఎటువంటి పొంతనా లేకపోవడంతో అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు మూడు లక్షలకు పైగా అప్పు కలిగిన రాష్ట్ర ప్రభుత్వం...

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rqTZyg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour