Friday, 25 December 2020

విజయవాడకు కొత్త బైపాస్‌-భీమిలి టూ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌- కేంద్రం గ్రీన్ సిగ్నల్‌

ఏపీలో రెండు కీలక రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంతే కాదు వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా భరించేందుకు ముందుకొచ్చింది. స్ధానిక పన్నుల రాయితీ, ఇతర సహకారం అందించాలని రాష్ట్రాన్ని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అంగీకరించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WL98MJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour