Friday, 25 December 2020

ముంబైలోని ధారావికి బిగ్ రిలీఫ్ ... ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో తొలిసారిగా జీరో కొత్త కేసులు

కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభిస్తున్న నాటినుండి ప్రపంచంలోనే అతి పెద్ద మురికి వాడ అయిన ధారావి కరోనా మహమ్మారి దెబ్బకు గడగడలాడింది. ధారావి లో విపరీతంగా కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ కరోనా ను కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. మొత్తానికి అసలు కరోనా కంట్రోల్ అవుతుందా కాదా అనుకున్న మురికివాడలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34Hkciw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour